మనుగడకై మనుషులతో గజరాజుల పోరు

మనుగడకై మనుషులతో గజరాజుల పోరు

తూర్పు, మధ్య భారతదేశంలో భారీ పరిశ్రమలు, మైనింగ్ కారణంగా 'ఎలిఫెంట్ కారిడార్‌' తగ్గిపోతోంది. దీని ఫలితంగా ఏనుగులు సమీపంలోని గ్రామాలపై పడి విధ్వంసం సృష్టిస్తున్నాయి. మనుగడ కోసం జరుగుతున్న ఈ పోరాటంలో ఇప్పటివరకు 1,500కు పైగా ప్రజలు, 400కు పైగా ఏనుగులు ప్రాణాలు కోల్పోయాయి. కెమెరాపర్సన్ డెబ్లిన్‌తో కలిసి బీబీసీ కరస్పాండెంట్ సల్మాన్ రావి అందిస్తున్న ఈ కథనం మనుగడ కోసం మానవులతో ఏనుగుల పోరాటాన్ని కళ్లకు గడుతుంది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)