సన్నాయి: పురుషుల కంటే స్త్రీలకే జీతం ఎక్కువ
సన్నాయి: పురుషుల కంటే స్త్రీలకే జీతం ఎక్కువ
హిందువుల సంస్కృతిలో సన్నాయి ఒక భాగం. దీన్ని వాయించే వారిలో ఎక్కువ మంది పురుషులనే చూస్తూ ఉంటాం. అయితే గత కొద్ది కాలంగా పరిస్థితులు మారుతున్నాయి. మహిళలు కూడా ఎంతో నేర్పుగా దీన్ని వాయిస్తున్నారు. తమిళనాడు తిరువయ్యార్ ప్రభుత్వ సంగీత కళాశాలకు చెందిన వైష్ణవిపై బీబీసీ ప్రత్యేక కథనం.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)