కందుకూరు: తేళ్లతో ఆటలు.. భక్తితో పూజలు
కందుకూరు: తేళ్లతో ఆటలు.. భక్తితో పూజలు
తేలును చూస్తేనే భయపడిపోతాం.. కుట్టిందంటే విలవిలలాడిపోతాం. కానీ, తెలంగాణ-కర్ణాటక సరిహద్దులోని కందుకూరు గ్రామస్థులు మాత్రం తేళ్లతో ఆడుకుంటారు. వాటిని పూజిస్తారు.
నాగపంచమి రోజు దేశంలో చాలా చోట్ల పాముకు పాలు పోసి పూజలు చేయడం మనకు తెలిసిందే. కానీ ఈ గ్రామంలో అదే రోజు తేళ్ల పంచమి నిర్వహిస్తారు. అదేంటో మీరు చూడండి.
ఇవి కూడా చదవండి
- గూగుల్ రాక ముందు జీవితం ఎలా ఉండేది?
- భగత్ సింగ్ పిస్టల్ 85 ఏళ్ల తర్వాత ఎలా దొరికింది?
- బిబిసి స్పెషల్: తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న ఎడారీకరణ ముప్పు
- మీ పిల్లల కోపాన్ని ఎలా కంట్రోల్లో పెట్టాలి?
- ముత్తులక్ష్మి రెడ్డి: దేశంలో తొలి మహిళా ఎమ్మెల్యే.. దేవదాసీ వ్యవస్థపై పోరాడిన మొదటి డాక్టర్
- జెఫ్ బెజోస్: సెకండ్ హ్యాండ్ పుస్తకాలు అమ్ముకునే స్థాయి నుంచి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడయ్యారిలా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)