హైదరాబాద్ సామ్రాజ్యానికి ఐదు వందల ఏళ్లు
హైదరాబాద్ సామ్రాజ్యానికి ఐదు వందల ఏళ్లు
గంగా జమునా తహెజీబ్ వర్ధిల్లిన నేల.. ఇండోపర్షిన్ సంస్కృతి వికసించిన నేల.. గోల్కొండ సామ్రాజ్యం..
ఈ రాజ్యం ఏర్పడి ఈ ఏడాదికి సరిగ్గా 500 ఏళ్లు పూర్తవుతోంది.
గోల్కొండ కోటను అభివృద్ధి చేసి, హైదరాబాద్ మహా నగరాన్ని నిర్మించింది కుతుబ్ షాహీ రాజులు. వీరినే 'ఆంధ్రా సుల్తానులు'గా అభివర్ణిస్తుంటారు.
ఈ రాజ్య స్థాపకుడు సుల్తాన్ కులీ (కుతుబ్ ఉల్ ముల్క్). ఇరాన్లోని కారాకునీల్ తెగకు చెందిన ఈయన మొదటి బహమనీ రాజ్యంలో ఉద్యోగిగా చేరి ఆ తర్వాత గోల్కొండ సామ్రాజ్యాన్ని స్థాపించారు.
స్థానికుల్లో కలిసిపోయారు. స్థానిక భాషా సంస్కృతులను గౌరవించారు. అదే సమయంలో తమ సంస్కృతినీ కాపాడుకున్నారు. మరిన్ని వివరాలు వీడియోలో
ఇవి కూడా చదవండి
- కేరళ వరదలు: విదేశీ సాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు తీసుకోవట్లేదు?
- తాజ్మహల్: కళ్లు తెరవకుంటే కనుమరుగే
- అనధికారిక ఖాతాల ఏరివేతలో ఫేస్బుక్, ట్విటర్
- భారత్ సున్నాను ఎలా ఆవిష్కరించింది?
- సన్నీ లియోని ఇంటర్వ్యూ: 'రోడ్డు మీద నుంచున్న వేశ్యకు - పోర్న్ స్టార్కి తేడా ఏమిటి?'
- మీ గర్ల్ ఫ్రెండ్కు సారీ ఎలా చెబుతారు?
- తదుపరి ‘యాపిల్’ ఏది? భవిష్యత్తు నంబర్ వన్ కంపెనీ ఇప్పుడు ఎక్కడుంది?
- డైమండ్ నగరంలో 'గోల్డెన్ స్వీట్' - మరి రుచి చూస్తారా?
- ఆస్ట్రేలియా: పెట్రోలు అయిపోతోందా? అయిపోతే బండి నడిచేదెలా?
- ప్లాస్టిక్పై నిషేధం: ఆస్ట్రేలియాలో ఆగ్రహం
- పీవీ సింధు: ఆదాయంలో క్రికెట్ స్టార్లను వెనక్కు నెట్టిన బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి
- వైరల్ ఫొటో: ‘స్కూల్ టూర్ కోసం వృద్ధాశ్రమానికి వెళ్తే... అక్కడ నానమ్మ కనిపించింది’
- ఆసియా క్రీడలు: దీక్షా డాగర్.. అద్భుతమైన షాట్స్ కొట్టినా అభిమానుల చప్పట్లేమీ ఆమెకు వినపడవు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)