మధుబని: రైలు... ఓ కదిలే కళాఖండం
మధుబని: రైలు... ఓ కదిలే కళాఖండం
దర్భంగ నుంచి న్యూ దిల్లీ వరకు ప్రయాణించే ఈ ఎక్స్ప్రెస్ మధుబని పెయింటింగ్స్తో ప్యాసింజర్లను ఆకట్టుకుంటోంది. మధుబని కళాకారులు ఎంతో శ్రమించి మొత్తం రైలును కదిలే పెయింటింగ్గా మార్చేశారు. రైల్వే తీసుకొచ్చిన ఈ సరికొత్త విధానంపై ఆనందం వ్యక్తం చేస్తూనే ప్యాసింజర్లు రైలు లోపలి సౌకర్యాలను కూడా మెరుగుపరచాలని కోరుతున్నారు.
ఇవికూడా చదవండి:
- ఉమ్మడి పౌర స్మృతి: ‘ఇలా చేస్తే కర్రా విరగదు, పామూ చస్తుంది’
- మెడిటేషన్తో మెదడు ఆకారంలో సానుకూల మార్పులు
- లిబియా అల్లర్లు: జైలు నుంచి పారిపోయిన 400 మంది ఖైదీలు
- రాకెట్ దాక్షాయణి: వంట మాత్రమే కాదు.. ఉపగ్రహాలకు దారి చూపగలరు
- క్రికెట్: ఇంగ్లండ్లో భారత జట్టు విజయాలను చేజార్చుకోవడానికి నాలుగు కారణాలు
- థియేటర్లన్నీ హౌస్ఫుల్.. సీట్లలో ఎవరూ ఉండరు: చైనాలో సినీమాయాజాలం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)