శ్రీలంక సైన్యంలో కొత్త జవాన్లు... బాంబులను పసిగట్టే జీవులు
శ్రీలంక సైన్యంలో కొత్త జవాన్లు... బాంబులను పసిగట్టే జీవులు
మందుపాతరలు, బాంబులు కనిపెట్టడంలో పోలీసు శునకాల కంటే ముంగిసలే మెరుగని శ్రీలంక సైన్యం చెబుతోంది.
ఇప్పటికే రెండు ముంగిసలను సైన్యంలో చేర్చుకొని వాటికి శిక్షణ కూడా ఇస్తోంది.
శిక్షణ ఫలితాలు బాగున్నాయిని, కొన్నేళ్లలో శునకాల స్థానంలో వీటినే పూర్తిస్థాయిలో నియమిస్తామని ఆర్మీ అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి
- నూర్ జహాన్: ఏకైక మొఘల్ సామ్రాజ్ఞి
- సర్దార్ వల్లభాయ్ పటేల్: ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం.. నిర్మాణం ఎలా జరుగుతోందంటే..
- ‘పత్రిక ఎడిటర్ని చూసి కారు డ్రైవర్ అనుకున్నారు’
- మీ గర్ల్ ఫ్రెండ్కు సారీ ఎలా చెబుతారు?
- తదుపరి ‘యాపిల్’ ఏది? భవిష్యత్తు నంబర్ వన్ కంపెనీ ఇప్పుడు ఎక్కడుంది?
- డైమండ్ నగరంలో 'గోల్డెన్ స్వీట్' - మరి రుచి చూస్తారా?
- ఆస్ట్రేలియా: పెట్రోలు అయిపోతోందా? అయిపోతే బండి నడిచేదెలా?
- ప్లాస్టిక్పై నిషేధం: ఆస్ట్రేలియాలో ఆగ్రహం
- పీవీ సింధు: ఆదాయంలో క్రికెట్ స్టార్లను వెనక్కు నెట్టిన బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి
- ఆసియా క్రీడలు: దీక్షా డాగర్.. అద్భుతమైన షాట్స్ కొట్టినా అభిమానుల చప్పట్లేమీ ఆమెకు వినపడవు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)