ఎమ్మెస్ సుబ్బులక్ష్మి: సంగీత సామ్రాజ్ఞిని తలచుకుంటే చాలు గాన జలపాతాలు
ఎమ్మెస్ సుబ్బులక్ష్మి: సంగీత సామ్రాజ్ఞిని తలచుకుంటే చాలు గాన జలపాతాలు
ఎమ్మెస్ సుబ్బులక్ష్మి సంగీత ప్రపంచపు సామ్రాజ్ఞి అని నెహ్రూ కొనియాడారు. ఆమె గానం సంగీత ప్రపంచాన్ని మంత్రముగ్ధుల్ని చేసింది.
1916 సెప్టెంబర్ 16న మధురైలో పుట్టిన మధురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి చిన్నతనంలోనే కర్ణాటక సంగీతంలో పట్టు సాధించారు. ఆపై ఆమె గానం ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ఆమె జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం...
ఇవి కూడా చదవండి:
- కొబ్బరి చరిత్ర ఏమిటి? హిందూ ధార్మిక కార్యక్రమాలలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు?
- హస్త ప్రయోగం, మల్టీ విటమిన్లు, ప్రో బయోటిక్స్.. ఇవి రోగ నిరోధక శక్తి బూస్టర్లా?
- మహిళలు గర్భం దాల్చినప్పుడు రకరకాల ఆహార పదార్ధాలు తినాలని ఎందుకనిపిస్తుంది?
- కరోనావైరస్ను ఎదుర్కొనేందుకు WHO చెప్పిన అయిదు ఆహార చిట్కాలు
- విటమిన్-డి తీసుకుంటే వైరస్ రాకుండా కాపాడుతుందా
- 2 వేల సంవత్సరాలు నిల్వ ఉండే ఆహార పదార్థాలు ఉన్నాయా?
- చనిపోయిన భార్య 'సజీవ' ప్రతిరూపంతో గృహప్రవేశం... జీవిత భాగస్వామిపై ప్రేమను చాటుకున్న తెలుగు పారిశ్రామికవేత్త
- మహిళల భావప్రాప్తి కోసం ఫ్రాన్స్ రాకుమారి మేరీ బోనపార్టీ చేసిన ప్రయోగాలేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)