శ్రీలంక తేయాకు తోటల్లో తరతరాలుగా కూలీలు.. తలరాత మార్చుకుంటున్న ఈతరం యువతులు
శ్రీలంక తేయాకు తోటల్లో తరతరాలుగా కూలీలు.. తలరాత మార్చుకుంటున్న ఈతరం యువతులు
ప్రపంచంలో తేయాకు ఎగుమతి చేసే అతి పెద్ద దేశాల్లో శ్రీలంక ఒకటి.
అయితే అక్కడ టీ ఆకులు కోసేది ప్రధానంగా మహిళలే. అందులోనూ దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన వారే అత్యధికంగా పనిచేస్తుంటారు.
సుదూర ప్రాంతాల్లోని టీ తోటల్లో చాలా దయనీయమైన పరిస్థితుల్లో బతుకుతూ ఈ పని కొనసాగిస్తుంటారు. వారి పిల్లలకు చదువు అందుబాటులో ఉండటం గగనం.
కందలోయలో అనే మారుమూల ప్రాంతంలో కొండ దిగువన గల టీ తోటలో పనిచేసే ఓ బాలికల బృందం చదువుకోవటానికి విశ్వవిద్యాలయంలో చేరి చరిత్ర సృష్టించింది.
ఇవి కూడా చదవండి:
- మోదీకి మీడియా అంటే భయమా? ఇంటర్వ్యూల్లో ఆయన తీరు ఎలా ఉంటుంది?
- ‘నరేంద్ర మోదీ తరంగాలు’: విద్యావేత్తల వ్యాఖ్యలపై శాస్త్రవేత్తల అసహనం
- జీడీపీ వృద్ధిరేటులో పతనం మొదలైతే ఏం జరుగుతుంది
- ఈ ఆర్థిక సంక్షోభం 'రాజకీయ-సామాజిక సంక్షోభం'గా మారనుందా
- చైనా వెళ్లిన ఇంటర్పోల్ చీఫ్ ఏమయ్యారంటే..
- ముస్లిం వీగర్లను వేధించారని 28 చైనా సంస్థలను బ్లాక్లిస్ట్లో పెట్టిన అమెరికా
- చైనా దూకుడుకు బ్రేకులు పడ్డట్లేనా? ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగాలన్న కల నెరవేరేనా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)