ఆంధ్రా, తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో వందల సంఖ్యలో భూకంపాలు ఎందుకొస్తున్నాయి?
ఆంధ్రా, తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో వందల సంఖ్యలో భూకంపాలు ఎందుకొస్తున్నాయి?
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో గత 9 నెలల్లో 1545 సార్లు భూప్రకంపనలు నమోదయ్యాయి. ఈ భూకంపాలన్నింటికీ కేంద్ర స్థానం సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని వెళ్లటూరు అని పరిశోధకులు కనుగొన్నారు. ఇంతకీ ఆ వెళ్లటూరులో ఏం జరుగుతోంది? అక్కడి ప్రజలు ఏమంటున్నారు?
ఇవి కూడా చదవండి:
- కమలా హారిస్ - మైక్ పెన్స్ హోరాహోరీగా సంవాదంలో గెలుపెవరిది?
- ఒక మహిళ అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికయ్యేది ఎప్పుడు?
- చనిపోయిన భార్య 'సజీవ' ప్రతిరూపంతో గృహప్రవేశం... జీవిత భాగస్వామిపై ప్రేమను చాటుకున్న తెలుగు పారిశ్రామికవేత్త
- 'విమానం ల్యాండయ్యాక మళ్లీ గాల్లోకి లేచినట్లనిపించింది... అందరూ వణికిపోయారు'
- 'కరోనావైరస్ తొలి వ్యాక్సీన్ మేం తయారు చేశాం... నా బిడ్డకు కూడా టీకా ఇచ్చాం' - రష్యా అధ్యక్షుడు పుతిన్
- ‘‘దేశ ప్రజలకు ప్రత్యక్ష నగదు సహాయం చేయాలి’’: మన్మోహన్ మూడు సలహాలు
- కరోనావైరస్: తెలంగాణ, బీహార్, గుజరాత్, యూపీలలో టెస్టులు పెంచాలి - ముఖ్యమంత్రుల సదస్సులో మోదీ
- శ్రీరాముడిపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు అసోం ప్రొఫెసర్పై కేసు
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- ముస్లిం పెళ్లి కూతురు, క్రైస్తవ పెళ్లి కొడుకు... హిందూ సంప్రదాయంలో పెళ్లి
- ’గాంధీ కళ్లద్దాల విలువ చెప్పినప్పుడు.. వాటి యజమానికి గుండె ఆగినంత పనైంది’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)