తెలంగాణ: రామోజీపేటలో ఏం జరిగింది?
తెలంగాణ: రామోజీపేటలో ఏం జరిగింది?
శివాజీ విగ్రహం పెట్టాలా అంబేడ్కర్ విగ్రహం పెట్టాలా అన్న ప్రశ్న ఒక ఊరిలో రెండు కులాల మధ్య చిచ్చు పెట్టింది.
బతుకమ్మ పండుగ, దసరా డీజేల సందర్భంగా గొడవ ముదిరి, ముదిరాజులు, మాదిగల మధ్య దాడులు చేసుకునే వరకూ వెళ్లింది.
అసలింతకీ రామోజీపేటలో ఏం జరిగింది?
ఇవి కూడా చదవండి:
- సంజయ్ గాంధీకి బలవంతంగా కుటుంబ నియంత్రణ చేస్తారని ఇందిర భయపడిన రోజు..
- దళిత సర్పంచ్కు అవమానం: ''సమావేశాల్లో నేలపై కూర్చోమన్నారు.. జెండానూ ఎగురవేయనివ్వరు''
- హాథ్రస్ నిజాలు సమాధి అవుతున్నాయా... బాధితురాలి గ్రామంలో ఏం జరుగుతోంది?
- బొబ్బిలి అంటే వీరత్వమే కాదు వీణ కూడా.. తంజావూరు తరువాత ఈ తెలుగు వీణకే పట్టం
- అజర్బైజాన్, అర్మేనియా: కాల్పుల విరమణను అజర్బైజాన్ సైనిక సన్నాహాలకు ఉపయోగించుకుందా
- పాకిస్తాన్లోని హిందూ ఆలయంలో విగ్రహాల ధ్వంసం
- కృష్ణా, గోదావరి పరవళ్లు.. దశాబ్దం తర్వాత మళ్లీ నిండుకుండల్లా ప్రాజెక్టులు
- కరోనావైరస్: బ్రెజిల్లో లక్ష దాటిన కోవిడ్ మరణాలు... భారత్ కూడా అలాంటి తప్పులే చేస్తోందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)