ఆంధ్రా మడ అడవుల్లో పెరిగే పీతలకు ఆగ్నేయాసియా దేశాల్లో పెరుగుతున్న డిమాండ్
ఆంధ్రా మడ అడవుల్లో పెరిగే పీతలకు ఆగ్నేయాసియా దేశాల్లో పెరుగుతున్న డిమాండ్
మడ అడవుల్లో సహజసిద్ధంగా లభించే మండ పీతలకు డిమాండ్ పెరుగుతోంది.
ఈ పీతల్లో కొన్ని ఒక్కొక్కటి రెండు కిలోల వరకూ బరువు పెరుగుతాయి. తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవు మండలం పెద్ద వలసల ఈ రకం పీతలకు ప్రసిద్ధి.
పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం, కృష్ణా జిల్లా బందరు, శ్రీకాకుళం జిల్లా భావనపాడు వంటి ప్రాంతాల్లో కూడా ఈ రకం పీతలు దొరుకుతాయి. అత్యధికంగా మండ పీతలు లభించే పెద్ద వలసల నుంచి ఇవి ఆగ్నేయాసియా దేశాలకు ఎగుమతి అవుతాయి.
ఇవి కూడా చదవండి:
- పెళ్లిలో సూటు ధరించిన వధువు.. సంభ్రమాశ్చార్యాల్లో వరుడు.. ట్రోల్ చేసిన సోషల్ మీడియా..
- కరోనావైరస్: వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? దాని ధర ఎంత?
- కరోనావైరస్: కోవిడ్ సోకిన మొదటి అయిదు రోజుల్లోనే వైరస్ వ్యాప్తి అవకాశం ఎక్కువ
- మిడిల్ క్లాస్ మెలొడీస్: తెలుగు సినిమాకి ఇలాంటి ఆక్సిజన్ చాలా కావాలి - సినిమా రివ్యూ
- ఆలయంలో ముద్దు సీన్, నెట్ఫ్లిక్స్పై సోషల్ మీడియాలో ఆగ్రహం
- బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే...
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- "నేనొక అబ్బాయిని... పదహారేళ్ల వయసులో నాకు రుతుస్రావం మొదలయింది"
- వై.ఎస్.జగన్కు వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్.. బెంగాల్లో మమతను గట్టెక్కించగలరా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)