విశాఖ ఏజెన్సీలో జోరుగా సాగుతున్న స్టాబెర్రీ సాగు
విశాఖ ఏజెన్సీలో జోరుగా సాగుతున్న స్టాబెర్రీ సాగు
విశాఖ మన్యంలో స్టాబెర్రీ సాగు విస్తరిస్తోంది. కాఫీ, మిరియాలు ఎక్కువగా పండించే లమ్మసింగిలోనే వందకు పైగా ఎకరాలలో స్టాబెర్రీలను పండిస్తున్నారు.
ఈ పంటను ఇక్కడి రైతులు 2007 నుంచి సాగు చేయడం ప్రారంభించారు. మొదట్లో నష్టాలు వచ్చినా, 23 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రత ఉండే ఈ ప్రాంతంలో ఈ పంట లాభదాయకంగా మారుతుందని నమ్మారు. క్రమంగా వారి నమ్మకం నిజమని రుజువైంది.
తక్కువ కాలంలో చేతికి వచ్చే స్టాబెర్రీ పంట ఇక్కడి రైతులకు ఎలా లాభదాయకంగా మారిందో చూడండి.
ఇవి కూడా చదవండి:
- ఆ రోజు ఈ ఫొటో తీసింది ఎవరు? కసబ్ గురించి ఆ ఫొటో జర్నలిస్టు ఏమంటున్నారు?
- బిచ్చగాడు అనుకుని దానం చేయబోయారు.. ఆయనెవరో తెలిసి సెల్యూట్ చేశారు
- కరోనావైరస్: కేరళలో దాచి పెట్టిన కోవిడ్ మరణాల గుట్టు రట్టు చేసిన వలంటీర్లు
- పొగాకు వదిలి తీపి పంట వైపు మళ్లిన రైతులు.. లాభాల దిశగా పయనం
- టెడ్ గోయి: రెండు సార్లు... బికారి నుంచి బిలియనీర్గా ఎదిగిన డోనట్ కింగ్
- కన్యత్వాన్ని పునరుద్ధరిస్తామంటూ క్లినిక్ల అనైతిక వ్యాపారం
- 2,000 ఏళ్ల కిందటి రోమ్ సామ్రాజ్యపు యజమాని, బానిస... బయటపడ్డ బూడిద శిలలు
- పంజాబ్ రైతుల మాదిరిగా.. వేరే రాష్ట్రాల రైతులు ఎందుకు ఆందోళనలు చెయ్యట్లేదు?
- OIC విదేశాంగ మంత్రుల సమావేశంలో కశ్మీర్ ప్రస్తావన పాకిస్తాన్ విజయమేనా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)