సేంద్రియ సాగుతో లాభాలు పండిస్తున్న మహిళా రైతు
సేంద్రియ సాగుతో లాభాలు పండిస్తున్న మహిళా రైతు
ఈ భూమి ఎప్పుడూ కళకళలాడుతూ ఉండాలని చెబుతున్న ఈ మహిళా రైతు పేరు భువనేశ్వరి సెల్వం. "నా చిన్నప్పుడు అంతా పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండేది. చుట్టూ పచ్చని పొలాలు కనిపించేవి. వాటిని మళ్లీ చూడాలని అనుకున్నాను. అందుకే సేంద్రియ వ్యవసాయంలోకి అడుగుపెట్టాను" అని అమె చెబుతున్నారు.
సేంద్రియ విధానంలో వరి సాగు చేస్తే తగినంత దిగుబడి రాదని చాలా మంది చెబుతుంటారు. కానీ, ఈ మహిళా రైతు ఏం చెబుతున్నారో వినండి.
ఇవి కూడా చదవండి:
- చిదంబరం నటరాజ ఆలయం.. భూ అయస్కాంత క్షేత్రం నడిబొడ్డున ఉందా?
- తుపాన్లకు పేర్లను ఎవరు పెడతారు?
- ఎడారిలో అంతుచిక్కని లోహస్తంభం... అకస్మాత్తుగా ప్రత్యక్షం.. అదే తీరులో అదృశ్యం.. ఏలియన్స్ పనా?
- ఆ రోజు ఈ ఫొటో తీసింది ఎవరు? కసబ్ గురించి ఆ ఫొటో జర్నలిస్టు ఏమంటున్నారు?
- జీఆర్ గోపీనాథ్: ఆకాశంలోని విమానాలను నేలకు దించిన కెప్టెన్
- ఉత్తర కొరియా: కిమ్ జోంగ్ ఉన్ సిగరెట్ మానేస్తే కానీ... ఆ దేశంలో స్మోకింగ్ తగ్గదా?
- Contempt of Court: కోర్టు ధిక్కరణ అంటే ఏమిటి.. ఈ నేరానికి విధించే శిక్షలు ఏమిటి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)