స్టేషన్లో క్లీనర్గా పనిచేసిన మహిళ ఇప్పుడు రైలు నడుపుతున్నారు
స్టేషన్లో క్లీనర్గా పనిచేసిన మహిళ ఇప్పుడు రైలు నడుపుతున్నారు
మాస్కో అండర్ గ్రౌండ్ మెట్రో ప్రయాణికులకు కొత్త సంవత్సరం ఒక ఆశ్చర్యంతో మొదలైంది. డ్రైవర్ సీట్లలో వారికి పురుషులకు బదులు, మహిళలు కనిపించారు.
గతంలో మహిళలు చేయడానికి కష్టమనీ, ప్రమాదకరమనీ భావించిన కొన్ని వేలాది ఉద్యోగాల్లో ఇప్పుడు వారిని నియమించవచ్చని ప్రభుత్వం చేసిన ఓ చట్ట సవరణ ఫలితంగా ఈ మార్పు సాధ్యమైంది.
మరిన్ని విశేషాలు ఈ కథనంలో చూద్దాం.
ఇవి కూడా చదవండి:
- హోమీ జహంగీర్ భాభా భవిష్యవాణి, బ్రిటన్లో నిజం కాబోతోందా
- దక్షిణ కొరియాలో ప్రమాద ఘంటికలు, తగ్గిన జననాలు, పెరిగిన మరణాలు
- జాక్ మా: ఈ చైనా బిలియనీర్ రెండు నెలల్లో రూ.80వేల కోట్లు ఎలా కోల్పోయారు?
- మాల మాస్టిన్లు: పొట్టకూటి కోసం ప్రమాదానికి ఎదురెళ్లే ఈ సాహసగాళ్లు ఎవరు
- "నేనెలాగూ బ్రతకను.. నా బిడ్డను అయినా కాపాడండి" - మరణం అంచుల దాకా వెళ్లిన 22 ఏళ్ల మహిళ
- బిట్ కాయిన్లు: అప్పుడు నిషేధించారు... ఇప్పుడు దూసుకుపోతున్నాయి...
- ఏసుక్రీస్తు ఎలా కనిపించేవారు.. ఆయన అసలు చిత్రం ఏది?
- కరోనావైరస్: భారత్ ఆమోదించిన కోవాగ్జిన్పై ప్రశ్నలు ఎందుకు ఉత్పన్నం అవుతున్నాయి?
- మైనస్ 67 డిగ్రీల చలిలో ప్రజలు ఎలా జీవిస్తారో తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)