దిల్లీలో తీవ్రరూపం దాల్చిన రైతుల నిరసనలు
దిల్లీలో తీవ్రరూపం దాల్చిన రైతుల నిరసనలు
దిల్లీ శివారుల నుంచి మొదలైన రైతుల ట్రాక్టర్ ర్యాలీ ఉద్రిక్తంగా మారింది.
ట్రాన్స్పోర్ట్ నగర్, ఈస్ట్ దిల్లీలో ఘాజీపూర్ నుంచి అక్షర్ధామ్ వైపుగా వస్తున్న రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
సింఘూ బార్డర్లో కూడా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బారికేడ్లను తమ ట్రాక్టర్లతో ధ్వంసం చేసిన రైతులు, ఔటర్ రింగ్ రోడ్డువైపు కదిలారు.
ఇవి కూడా చదవండి
- కరోనావైరస్ కొత్త రకాల మీద కూడా పనిచేస్తున్న మోడెర్నా వ్యాక్సీన్...
- మదనపల్లె హత్యలు: కన్న కూతుళ్లను తల్లితండ్రులే చంపిన కేసులో కీలక ఆధారాలు
- కార్నేలియా సొరాబ్జీ: తొలి భారత మహిళా న్యాయవాదిపై ఎందుకు విష ప్రయోగం జరిగింది?
- స్పేస్ ఎక్స్ ప్రపంచ రికార్డ్: ఒకే రాకెట్లో అత్యధిక సంఖ్యలో ఉపగ్రహాల ప్రయోగం
- భారత్-చైనా సరిహద్దుల్లో మళ్లీ ఘర్షణలు: రెండు వైపులా భద్రతా సిబ్బందికి గాయాలు
- అజింక్య రహానె: భారత్ క్రికెట్కు కెప్టెన్ను చేయాలంటూ డిమాండ్లు. కోహ్లీపై ఒత్తిడి పెరుగుతోందా ?
- ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలు యథావిధిగా నిర్వహించాలి: సుప్రీంకోర్టు
- ఆసిఫాబాద్ జిల్లాలో పులి కలకలం.. అసలైనదా? అధికారులు సృష్టించిందా?
- విశాఖపట్నం: ఈ అమ్మాయిలు బుల్లెట్ల మీద దూసుకెళ్తారు... కరాటే పాఠాలు కూడా నేర్పిస్తారు
- సెక్స్ పట్ల సమాజానికి గౌరవం ఉందా?
- ‘రాజకీయాలు దిగజారాయని మనం దిగజారకూడదు’ - అశోక్ గజపతి రాజు ఇంటర్వ్యూ
- హిందూ దేవతల విగ్రహాలు ధ్వంసం చేశానన్న ప్రవీణ్ చక్రవర్తి అసలు ఎవరు?
- వాజినిస్మస్: 'నా శరీరం సెక్స్కు సహకరించదు'
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)