ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాల్సిన పరిస్థితి వచ్చిందా?
ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాల్సిన పరిస్థితి వచ్చిందా?
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దిగజారిపోతోందా.. అప్పుల ఊబిలో కూరుకుపోయిందా.. ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాల్సిన పరిస్థితి వచ్చిందా.
ఇవే అనుమానాలు చాలామంది వ్యక్తం చేస్తున్నారు.
అధికార వైసీపీ రెబల్ ఎంపీగా ఉన్న కనుమూరి రఘరామకృష్ణంరాజు మరో అడుగు ముందుకేసి రాష్ట్రపతికి లేఖ రాశారు. ఏపీలో ఆర్టికల్ 360 అమలు చేయాలని కోరారు.
అసలు ఎందుకీ పరిస్థితి వచ్చింది. ఏపీలో అప్పుల వ్యవహారం, ఆర్థిక పరిస్థితిపై అనుమానాలకు ఎందుకు దారితీస్తోంది.
ఇవి కూడా చదవండి
- ఇంటి పెరట్లో బావి తవ్వుతుండగా రూ.745 కోట్ల విలువైన నీలమణులు దొరికాయి
- అందం కోసం సెక్స్ ఒప్పందాలు: ‘నాకు కాస్మోటిక్ సర్జరీ చేయిస్తే నా శరీరం ఆరు నెలలు నీదే’
- 1778 తర్వాత అదృశ్యమైంది, 235 సంవత్సరాలు గడిచాక సముద్రం అడుగున కనిపించింది
- 'జీన్స్ వేసుకుని పూజలో పాల్గొందని కొట్టి చంపేశారు'
- మగవాళ్లకు సంతాన నిరోధక మాత్రలు ఎందుకు లేవు? సైన్స్ ఏం చెబుతోంది
- వెక్కిళ్లు ఎందుకొస్తాయి? ఆగాలంటే ఏం చేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)