చంద్రంపాలెం హైస్కూల్: కార్పొరేట్ స్కూల్ మాన్పించి ఈ బడికి పంపిస్తున్నారు
చంద్రంపాలెం హైస్కూల్: కార్పొరేట్ స్కూల్ మాన్పించి ఈ బడికి పంపిస్తున్నారు
విశాఖపట్నం జిల్లా చంద్రంపాలెంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
అత్యధిక మంది పిల్లలు చదువుతున్న సర్కారు బడిగా రాష్ట్రస్థాయిలో పేరు తెచ్చుకుంది.
ఈ స్కూల్లో 4 వేల మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు.
1975లో వంద మంది విద్యార్థులతో ఈ పాఠశాల ప్రారంభమైంది.
ఇప్పుడు సెప్టెంబర్ 3 2021 నాటికి ఇక్కడ విద్యార్థుల సంఖ్య 4019.
కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను కార్పొరేట్ స్కూల్ మాన్పించి ఈ ప్రభుత్వ బడికి పంపుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- VPN అంటే ఏంటి? కేంద్ర ప్రభుత్వం నిజంగానే దీనిని బ్యాన్ చేయాలనుకుంటోందా?
- గల్ఫ్ స్కై: యూఏఈలో అదృశ్యమైన ఈ నౌక ఇరాన్కు ఎలా చేరింది? అసలేం జరిగింది?
- పాకిస్తాన్లోని క్వెట్టా నగరం 'హజారాల స్మశానం' ఎందుకైంది?
- పంజ్షీర్లో తాలిబాన్లు, ప్రతిఘటన యోధుల మధ్య హోరాహోరీ పోరాటం.. ‘వందల్లో మృతులు’
- అఫ్గాన్ నుంచి సేనల ఉపసంహరణతో భారత్లో అమెరికా విశ్వసనీయత తగ్గిందా?
- ఆధునిక విలువల వైపు ఉందామా, లేక గడ్డ కట్టిన రాజకీయమతాన్ని ఆహ్వానిద్దామా.-ముస్లిం సమాజంలో చర్చ రేపిన నసీరుద్దీన్ వ్యాఖ్యలు..
- 'ఎండెమిక్' అంటే ఏంటి? కరోనావైరస్ ఎండెమిక్ అయితే ప్రమాదం తగ్గిపోతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)