వైద్యం కోసం కేసీఆర్ పంపిస్తానన్న హెలీకాప్టర్ రాలేదు.. ఎడ్ల బండి దిక్కైంది
వైద్యం కోసం కేసీఆర్ పంపిస్తానన్న హెలీకాప్టర్ రాలేదు.. ఎడ్ల బండి దిక్కైంది
రాబోయే రోజుల్లో అడవుల్లో ఉండే గిరిజన బిడ్డలను కాపాడేందుకు హెలికాప్టర్ ఆంబులెన్సులను ప్రవేశ పెట్టాలనే ఆలోచన చేస్తున్నానని 2014 మార్చి 3న ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి, అప్పటి టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. దాదాపు ఏడున్నరేళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు ఆదిలాబాద్ గిరిజన ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంది? చూద్దాం రండి..
ఇవి కూడా చదవండి:
- తమిళనాడులో అశోకుడి కంటే ముందే అక్షరాస్యత.. 3200 ఏళ్ల కిందటే వరి సాగు, పట్టణ నాగరికత - పరిశోధన
- 1897 సారాగఢీ యుద్ధం: ఒక భారతీయ సైనికుడి విగ్రహాన్ని బ్రిటన్లో ఎందుకు పెట్టారు?
- 9/11: మూడు వేల మందిని చంపిన నిందితులపై 20 ఏళ్లు గడిచినా అమెరికా చర్యలు ఎందుకు తీసుకోలేదు?
- కోవిడ్ సమయంలో ప్రాణాలు కోల్పోయిన హెల్త్ కేర్ సిబ్బందికి పరిహారం ఎందుకు అందడం లేదు
- బ్రాలో దాక్కుని 6,500 కిలోమీటర్లు ప్రయాణించిన బల్లి
- జపాన్పై దాడిచేయగలిగే లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియా
- అఫ్గానిస్తాన్: కో-ఎడ్యుకేషన్ రద్దు, విద్యార్థినులకు హిజాబ్ తప్పనిసరి
- మోదీ రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టేవారే లేరా
- కేంద్ర ప్రభుత్వ కేవైసీ-వీఎస్.. వ్యాక్సీన్ వేసుకున్నామని అబద్ధం చెబితే దొరికిపోతారు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)