ఇండియాలో ఒమిక్రాన్
ఇండియాలో ఒమిక్రాన్
భారత్లో తొలిసారి రెండు కోవిడ్-19 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి.
ఈ రెండూ కర్ణాటకలో వెలుగు చూశాయని కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ గురువారం వెల్లడించారు.
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే అనేక దేశాల్లో వెలుగుచూసిన ఈ వేరియంట్ను భారత్లో గుర్తించడం ఇదే తొలిసారి.
ఈ విషయాన్ని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ కూడా స్పష్టంచేశారు.
ఎవరూ భయపడాల్సిన అవసరంలేదని, అయితే, అందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని బలరామ్ ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- ఒమిక్రాన్ను గుర్తించడమెలా? లక్షణాలేంటి
- ఆంధ్రప్రదేశ్: కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు ఎందుకు చెల్లించడం లేదు?
- సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇక లేరు
- భారత్-చైనా: సరిహద్దుల్లో ఘర్షణలున్నా క్రీడల కోసం ఎందుకు చేతులు కలిపాయి?
- ఒమిక్రాన్ కరోనా వేరియంట్ లక్షణాలేంటి? దీన్ని మొదట గుర్తించిన దక్షిణాఫ్రికా డాక్టర్ ఏం చెప్పారు?
- కరోనావైరస్: జపాన్లో ఒక్కసారిగా తగ్గిన కోవిడ్ కేసులు - డెల్టా వేరియంట్ అంతమైనట్లేనా?
- దక్షిణాఫ్రికా వేరియంట్: సరిహద్దులు మూసేస్తున్న దేశాలు.. విమాన ప్రయాణాలపై ఆంక్షలు
- కోవిడ్తో యూరప్లో మరో 7 లక్షల మంది చనిపోయే ప్రమాదం ఉందన్న డబ్ల్యూహెచ్ఓ
- కోవిడ్ వ్యాక్సీన్: రెండు డోసులు తీసుకున్న వారి నుంచి కూడా వైరస్ వ్యాపిస్తోందా?
- కరోనావైరస్ను నిరోధించే శక్తి కొందరిలో సహజంగా ఉంటుందా... ఈ శక్తి మరింత మెరుగైన వ్యాక్సీన్కు దారి చూపిస్తుందా?
- చరిత్ర: వ్యాక్సీన్లను ఎందుకు తప్పనిసరి చేశారు?
- ‘మా నాన్నను ఐసీయూలో పెట్టారు.. ఉదయం దానికి మంటలంటుకున్నాయి’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)