కాశీ ఆలయం ఇప్పుడెలా ఉందో చూడండి
కాశీ ఆలయం ఇప్పుడెలా ఉందో చూడండి
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన కలల ప్రాజెక్టు శ్రీ కాశీ విశ్వనాథ్ ధామ్ను సోమవారం వారణాసిలో ప్రారంభించారు.
వారణాసికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ మొదట కాల భైరవ ఆలయంలో హారతి ఇచ్చారు. తర్వాత కాశీ విశ్వనాథ్ ఆలయానికి వెళ్లడానికి ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్తో కలిసి ఖిర్కియా ఘాట్ నుంచి లలితా ఘాట్ వరకూ డబుల్ డెకర్ బోటులో ప్రయాణించారు.
గంగా నదీ తీరాన ఘాట్ల దగ్గర ఉన్న జనాలకు చేతులు ఊపుతూ ముందుకు సాగారు. లలితా ఘాట్ చేరుకున్న తర్వాత ప్రధాని కాశీ విశ్వనాథుడికి పూజలు చేశారు. తర్వాత ఆయన కాశీ విశ్వనాథ్ ప్రాజెక్టును ప్రారంభించారు.
కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రత్యేకతలేంటి.. పై వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- భారత్కు తాలిబాన్ల ప్రశంసలు, మరింత సాయం కావాలని వినతి
- NFTs : బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో పనిచేసే ఈ డిజిటల్ అసెట్స్ గురించి తెలుసా? - డిజిహబ్
- మోదీ ట్విటర్ ఖాతా హ్యాక్.. భారత్లో బిట్ కాయిన్కు అధికారిక ఆమోదం అంటూ ట్వీట్
- అఫ్గానిస్తాన్లో అమెరికా వైఫల్యానికి కారణం ఎవరు.. బుష్, ఒబామా, ట్రంప్ లేదా బైడెన్?
- ఈ సినీ దర్శకుడు ఇస్లాం వదిలి హిందూ మతం స్వీకరించడానికి, బిపిన్ రావత్ మరణానికి సంబంధం ఏమిటి
- ‘ఆవు పేడ చిప్’ను ఫోన్కు అతికిస్తే, రేడియేషన్ రాదా?
- ఈ ఆవు ఎత్తే దాని ప్రాణాలను కాపాడింది... ఎలాగో తెలుసా?
- గండికోట: సీమకు శిల కళ
- ధోనీ ఎవరికీ భయపడడు ఎందుకు?
- రైతుల ఉద్యమం వాయిదాపడింది.. కానీ మోదీ ఇమేజ్ పెరిగిందా.. తగ్గిందా
- ఆంధ్రప్రదేశ్ పరిస్థితి 'అప్పు చేసి పప్పుకూడు...'లా మారిందా? 11 ప్రశ్నలు - జవాబులు
- బైజూస్: మెరుపు వేగంతో వృద్ధి వెనుక ‘చీకటి నిజం’.. ఆందోళనలో కస్టమర్లు, ఉద్యోగులు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)