అమెరికాలో కాల్పులు: తెలుగు విద్యార్థి మృతి
అమెరికాలో కాల్పులు: తెలుగు విద్యార్థి మృతి
అమెరికాలోని కాన్సస్ నగరంలో జరిగిన కాల్పులలో వరంగల్ పట్టణానికి చెందిన కొప్పు శరత్ అనే విద్యార్థి మృతి చెందినట్లు కాన్సస్ సిటీ పోలీసులు బీబీసీ తెలుగుకు తెలిపారు. నిందితుడి సీసీటీవీ ఫుటేజీని కూడా పోలీసులు విడుదల చేశారు.
ఇవి కూడా చదవండి:
- కొత్తగా పుట్టిన గ్రహం.. ఫొటోకి చిక్కింది
- పవన్ కల్యాణ్తో విడాకుల తర్వాత రేణూదేశాయ్ జీవితం ఎలా గడిచింది? బీబీసీ తెలుగు ఇంటర్వ్యూ
- అప్పట్లో ఫుట్బాల్ అంటే హైదరాబాద్.. హైదరాబాద్ అంటే ఫుట్బాల్
- పాకిస్తాన్ అణుకేంద్రం గుట్టు ‘రా’ ఎలా కనిపెట్టింది?
- చెట్లు రహస్యంగా ఎలా మాట్లాడుకుంటాయో తెలుసా?
- భారత్లో 'వాట్సప్ హత్యలను' ఎవరు ఆపగలరు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)