రూ.42 కోట్ల వజ్రం దొరికినా కనీస సౌకర్యాలు కరువు

రూ.42 కోట్ల వజ్రం దొరికినా కనీస సౌకర్యాలు కరువు

కొయార్దు.. సియెర్రా లియోన్‌లోని ఒక చిన్న గ్రామం. ప్రపంచంలోనే అతి పెద్ద ముడి వజ్రం ఇక్కడ దొరకడంతో 2017లో ఆ ఊరి పేరు మారుమోగింది. 709 కేరట్ల ఆ వజ్రం దాదాపు 42 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. కనీస సౌకర్యాలు కూడా లేని ఆ గ్రామ అభివృద్ధి కోసం కొంత ఖర్చు చేస్తామని ఆనాడు ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఏడాది గడుస్తోంది.. మరి ఆ ఊరి పరిస్థితిలో మార్పు ఏమైనా వచ్చిందా?

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)