రూ.42 కోట్ల వజ్రం దొరికినా కనీస సౌకర్యాలు కరువు
రూ.42 కోట్ల వజ్రం దొరికినా కనీస సౌకర్యాలు కరువు
కొయార్దు.. సియెర్రా లియోన్లోని ఒక చిన్న గ్రామం. ప్రపంచంలోనే అతి పెద్ద ముడి వజ్రం ఇక్కడ దొరకడంతో 2017లో ఆ ఊరి పేరు మారుమోగింది. 709 కేరట్ల ఆ వజ్రం దాదాపు 42 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. కనీస సౌకర్యాలు కూడా లేని ఆ గ్రామ అభివృద్ధి కోసం కొంత ఖర్చు చేస్తామని ఆనాడు ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఏడాది గడుస్తోంది.. మరి ఆ ఊరి పరిస్థితిలో మార్పు ఏమైనా వచ్చిందా?
ఇవికూడా చదవండి:
- ఎడిటర్స్ కామెంట్: తెలంగాణ అసెంబ్లీ రద్దు వెనుక ఉన్నదేమిటి?
- హాంకాంగ్: ఇక్కడ పాఠశాల విద్య ఖర్చు ఏడాదికి రూ.94 లక్షలు
- స్వలింగ సంపర్కం నేరం కాదు: సెక్షన్ 377పై సుప్రీం కోర్టు చరిత్రాత్మక తీర్పు
- స్వలింగ సంపర్కం నేరం కాదు: ఎల్జీబీటీ... తేడాలేంటి?
- ‘పత్రిక ఎడిటర్ని చూసి కారు డ్రైవర్ అనుకున్నారు’
- మమ్మీ మిస్టరీ వీడింది: తయారీలో తుమ్మ జిగురు పాత్ర
- వజ్రాన్ని కృత్రిమంగా ఎలా తయారు చేసేవారో చూద్దామా..
- విద్యుత్ కూడా లేని ఆ ఊరిలో కోట్ల విలువైన వజ్రం!
- అభిప్రాయం: టీచర్తో ప్రేమలు... సినిమాల్లో చూపిస్తున్నదేమిటి? వాస్తవాలేమిటి?
- బిడ్డకు పాలిచ్చేందుకు 38 లక్షలు ఖర్చు చేసిన న్యూజీలాండ్ ప్రధాని జసిండా ఆర్డర్న్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)