‘పక్షులకు గూళ్లు కట్టాల్సిన బాధ్యత మనదే’

‘పక్షులకు గూళ్లు కట్టాల్సిన బాధ్యత మనదే’

రైతులు పంటచేలల్లో విత్తనాలు చల్లేది కేవలం తాము తినడానికి కావాల్సిన గింజల్ని పండించుకోవడం కోసమే కాదు... ప్రకృతిలోని వేర్వేరు రకాల ప్రాణుల మనుగడ కొనసాగేలా తమ వంతు దోహదం చేయడం కోసం కూడా.. పంజాబ్ రాష్ట్రంలోని గ్రామీణులు దీన్ని నమ్మటమే కాదు... అక్షరాలా పాటిస్తారు కూడా. గత కొన్నేళ్లుగా పక్షులు, జంతువులు, తదితర ప్రాణుల సహజ ఆవాసాలు నాశనమైపోవటాన్ని పంజాబ్ రైతులు గమనించారు. వాటి కోసం గూళ్లు ఏర్పాటు చేయడం ద్వారా వాటికి పునరావాసం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు వారిలో కొందరు. సుఖ్‌చరణ్ ప్రీత్ అందిస్తున్న రిపోర్ట్.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)