వీడియో: గ్యాస్ కనెక్షన్ ఉన్నా వీళ్లు కట్టెల పొయ్యిలే వాడుతున్నారు, ఎందుకు
వీడియో: గ్యాస్ కనెక్షన్ ఉన్నా వీళ్లు కట్టెల పొయ్యిలే వాడుతున్నారు, ఎందుకు
మహిళలు, పిల్లలకు ఆరోగ్య భద్రత కల్పించే ఉద్దేశంతో మహిళలకు ఎల్పీజీ కనెక్షన్లను ఇవ్వాలనే లక్ష్యంతో ఏర్పాటైన పథకం ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన (పీఎంయూవై). దీనివల్ల పొగచూరిన పొయ్యిలతో వంట చెయ్యాల్సిన అవసరం ఉండదని, పుల్లలు, పశువుల పేడ కోసం పొలాలు, పొదలు వంటి ప్రమాదకరమైన ప్రదేశాల్లో తిరగాల్సిన అవసరం ఉండదు.
దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు అందించడం ఉజ్వల్ పథకం లక్ష్యం. దీనివల్ల పేద కుటుంబాలు పుల్లలు, బొగ్గు, పిడకలు వంటి వాటితో వంట చేసుకునే అవసరం ఉండదు. కానీ వాస్తవంగా ఏం జరుగుతోంది?
ఇవి కూడా చదవండి.
- మోదీ ఈ మహిళల కాళ్లు కడిగారు.. మరి, వారి జీవితాలు ఏమైనా మారాయా
- అమిత్ షా ప్రస్థానం: పోస్టర్లు అంటించే స్థాయి నుంచి పోస్టర్లపై చిత్రాల వరకూ
- 996 విధానం అంటే ఏంటి? ‘ఆలీబాబా’ జాక్ మా దీన్ని ఎందుకు సమర్థిస్తున్నారు?
- చదువుకునే రోజుల్లోనే 2 శతకాలు.. సమాజం వెలివేసినా 40 వితంతు వివాహాలు
- చరిత్రలో అత్యంత ధనికుడు ఇతనేనా!
- ఐపీఎల్ 2019: కేఎల్ రాహుల్కు చెడ్డపేరు రాకుండా అశ్విన్ కాపాడాడా
- నాట్రడామ్ చర్చి: ఏసుక్రీస్తు ముళ్ల కిరీటం, శిలువ అవశేషం, జీసస్ గోరు ఇక్కడే ఉన్నాయి
- హిందువుల మధ్య చిచ్చు పెట్టేందుకు సోనియా ఆదేశాలతో కుట్ర జరిగిందా: Fact Check
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)