బ్రెయిన్ సర్జరీ జరుగుతుంటే... మద్దెల వాయించిన రోగి
బ్రెయిన్ సర్జరీ జరుగుతుంటే... మద్దెల వాయించిన రోగి
నేపాల్కు చెందిన ఖడ్గ బహదూర్ బుద్ధ ఓ సంగీత కళాకారుడు. ముప్పై ఏళ్లలో తొలిసారిగా డ్రమ్స్ వాయించడంలో తన నైపుణ్యం తగ్గుతున్నట్లు గుర్తించాడు.
ఆయనకు 'టాస్క్-స్పెసిఫిక్ డిస్టోనియా' అనే అరుదైన నరాల వ్యాధి ఉంది.
ఈ వ్యాధి ఉన్న వారికి.. వారు చేస్తున్న పనికి సంబంధించి శరీరంలో కొన్ని భాగాలు అప్రయత్నంగా పనిచేయడం ఆగిపోతాయని డాక్టర్లు చెప్పారు.
ఈ సమస్యను సరిచేయటానికి ఆయన మెదడుకు శస్త్రచికిత్స చేశారు.
ఆపరేషన్ చేసేటపుడు ఆయనను డ్రమ్స్ వాయించాలని డాక్లర్లు చెప్పారు. ఎందుకు?
ఇవి కూడా చదవండి:
- కూతురి కోసం దాచిన రూ. 5 లక్షలు లాక్డౌన్ బాధితులకు ఖర్చు చేసిన సెలూన్ యజమాని
- నా కళ్లతో చూశాను.. ఒక్కొక్కరు చనిపోతుంటే బోటులోంచి సముద్రంలోకి విసిరేశారు
- అమెరికా అంతటా విస్తరిస్తున్న ఆగ్రహ జ్వాలలు - ‘‘ఊపిరి ఆడటం లేదు... చచ్చిపోతున్నాం’’
- కరోనావైరస్లో వందల సంఖ్యలో కొత్త మ్యుటేషన్లు: పరిశోధనలో ఉన్న వ్యాక్సీన్లు పనికి రాకుండా పోతాయా?
- నేను స్మోకింగ్ ఎలా మానేశానంటే: ‘పొగంగేట్రం’ నుంచి ఉపసంహారం దాకా
- కరోనావైరస్: ముంబయి మహానగరాన్ని కోవిడ్-19 ఎలా ధ్వంసం చేసింది
- ప్రైవేట్ స్పేస్ షిప్లో అంతరిక్షంలోకి వెళ్లిన నాసా వ్యోమగాములు.. నింగిలోకి ఎగసిన 'క్రూ డ్రాగన్'
- భారత్లో కరోనా మరణాల సంఖ్యను తక్కువగా చూపిస్తున్నారా? వాస్తవ సంఖ్యను గుర్తించడం ఎందుకంత కష్టం?
- వైఎస్ జగన్మోహన్రెడ్డి: ‘ఆటుపోట్లను తట్టుకుని గెలిచిన సీఎం... ఎవరినయినా ఎదిరించి నిలిచే తత్వం’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)