పాకిస్తాన్: లాక్డౌన్ తొలగింపుపై వైద్యులు ఎందుకు ఆగ్రహిస్తున్నారు?
పాకిస్తాన్: లాక్డౌన్ తొలగింపుపై వైద్యులు ఎందుకు ఆగ్రహిస్తున్నారు?
పాకిస్తాన్లో కరోనా మరణాలు 2 వేలకు చేరువలో ఉన్నాయి.
ఊహించిన స్థాయిలో దుర్బర పరిస్థితులను ఈ దేశం చవిచూడనప్పటికీ కేసుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది.
ఈ సమయంలో లాక్డౌన్ ఆంక్షలను సడలించక తప్పదని చెబుతున్నారు ప్రధాని ఇమ్రాన్ ఖాన్. కరోనా కన్నా ఆకలి అతి పెద్ద సమస్యని ఆయన అంటున్నారు.
అయితే ఈ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు పాకిస్తాన్ వైద్య సిబ్బంది.
కారణాలేంటో బీబీసీ ప్రతినిధి సికందర్ కిర్మానీ అందిస్తున్న ఈ కథనంలో చూద్దాం.
ఇవి కూడా చదవండి:
- 4 ఏళ్ల చిన్నారి నుంచి 62 ఏళ్ల వృద్ధుడి వరకు, ఒకే కుటుంబంలో 18 మందికి కరోనావైరస్.. అంతా ఎలా బయటపడ్డారంటే..
- తొలి భారతీయులు ఎవరు.. ఆఫ్రికా నుంచి వలసొచ్చినవారి వారసులా?
- ఉత్తర ప్రదేశ్లో వైద్యం అందక గర్భిణి మృతి.. కరోనా పాజిటివ్ కేసుల్లో ఐదో స్థానానికి చేరుకున్న భారత్
- ఇకిగాయ్: జీవిత పరమార్థం తెలిపే జపాన్ ఫార్ములా
- భారత్-నేపాల్ సంబంధాలు: 1990ల్లో 13 నెలలపాటు నేపాల్ను భారత్ ఎందుకు దిగ్బంధించింది?
- కరోనావైరస్: కోవిడ్-19 సోకిన తల్లులకు పుట్టిన 100 మంది బిడ్డలు ఎలా ఉన్నారు...
- రోడ్డుపైనే మహిళా వలస కూలీ ప్రసవం, రెండు గంటల విరామంతో మళ్లీ సొంతూరికి నడక... సుమోటోగా స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ
- కరోనావైరస్: ప్రత్యేక రైళ్లలో ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?
- బిహార్ రైల్వే స్టేషన్లో విషాదం: తల్లి చనిపోయిందని తెలియక మృతదేహం దగ్గర ఆడుకున్న చిన్నారి
- ప్రభుత్వ క్వారంటైన్లో ఉండటానికి నిరాకరించిన రైలు ప్రయాణీకులు.. తిరిగి దిల్లీ పంపించిన కర్ణాటక
- ‘భారత్’ అనే పేరు వెనుక దాగిన శతాబ్దాల ‘నీరు’, ‘నిప్పు’ల కథ
- కరోనావైరస్: భార్యకు చెప్పకుండానే భర్తకు అంత్యక్రియలు చేసిన తెలంగాణ పోలీసులు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)