శ్రీకాకుళం-కాశీబుగ్గ: అనాథ శవాన్ని మోసుకెళ్లిన మహిళా ఎస్ఐ
శ్రీకాకుళం-కాశీబుగ్గ: అనాథ శవాన్ని మోసుకెళ్లిన మహిళా ఎస్ఐ
శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ పరిధిలోని అడవికొత్తూరు గ్రామ పొలాల్లో గుర్తు తెలియని వృద్ధుని మృతదేహాం ఉందని సమాచారం రావడంతో స్థానిక ఎస్సై శిరీష అక్కడికి వెళ్లారు.
అయితే, ఆ మృతదేహాన్ని తీయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దాంతో, ఆమె స్వయంగా ఆ శవాన్ని మోసి జీపు ఎక్కించారు. అంత్యక్రియల కోసం లలితా చారిటబుల్ ట్రస్ట్ వారికి అప్పగించారు.
ఇవి కూడా చదవండి:
- బడ్జెట్లో ప్రస్తావించిన ఆ ఆరు మూల స్తంభాలు ఏమిటి?
- మదనపల్లె హత్యలు: కూతుళ్లను చంపిన కేసులో తల్లితండ్రులకు 14 రోజుల రిమాండ్...
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు.. చరిత్రలో అక్కడ జరిగిన రాజకీయ కుట్రలెన్ని.. తెగిపడిన తలలెన్ని
- దీప్ సిద్ధూ ఎవరు? ఎర్రకోట ఘటన తరువాత చర్చల్లోకి ఎందుకొచ్చారు?
- ‘18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’: ఒంటరి మహిళలతో మాట కలుపుతాడు... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు...
- తీరా కామత్: రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఈ పాపాయిని కాపాడుతుందా?
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)