నైజీరియాలో తల్లులు, శిశువుల ప్రాణాలు కాపాడుతున్న కారు
నైజీరియాలో తల్లులు, శిశువుల ప్రాణాలు కాపాడుతున్న కారు
నైజీరియా మారుమూల ఉండే బార్డో గ్రామం నుంచి ఆస్పత్రి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఒకప్పుడు గర్భిణులు ఆస్పత్రికి వెళ్లాలంటే సరైన రవాణా సౌకర్యాలు ఉండేవి కావు. అక్కడికి వెళ్లేలోపే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.
గత రెండేళ్లలోనే 18 మంది గర్భిణులు చనిపోయారు. దీంతో, గ్రామంలోని మహిళలందరూ కలిసి ఈ కారు కొనుగోలు చేశారు.
ఇప్పుడు గర్భంతో ఉన్న ఎవరిని ఆస్పత్రికి తీసుకెళ్లాలన్నా ఈ కారు అందుబాటులో ఉంటుంది. రూ.200 చెల్లించి దాన్లో ఆస్పత్రికి వెళ్లవచ్చు.
అలా వసూలు చేసిన మొత్తాన్ని కారు డీజిల్, రిపేర్ల కోసం, డ్రైవర్కు వేతనంగా ఉపయోగిస్తున్నారు.
ఈ కారు సమస్యను పరిష్కరించడమే కాదు, తమకు ఏ సమస్య వచ్చినా గ్రామంలోని మహిళలందరూ కలిసి దానిని పరిష్కరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- సైన్యంలో చేరాలని రెండు సార్లు ఫెయిలైన వ్యక్తి ఇప్పుడు దేశాన్నే గుప్పిట్లో పెట్టుకున్నాడు
- బుమ్రా, షమీ, ఉమేశ్, ఇషాంత్... ఇంగ్లండ్ను భయపెడుతున్న భారత పేసర్లు
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు.. చరిత్రలో అక్కడ జరిగిన రాజకీయ కుట్రలెన్ని.. తెగిపడిన తలలెన్ని
- దీప్ సిద్ధూ ఎవరు? ఎర్రకోట ఘటన తరువాత చర్చల్లోకి ఎందుకొచ్చారు?
- ‘18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’: ఒంటరి మహిళలతో మాట కలుపుతాడు... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు...
- బడ్జెట్ 2021-22: సామాన్యులకు ఈ బడ్జెట్తో చేకూరే ప్రయోజనాలు ఇవే..
- పాకిస్తాన్ గురించి నేపాల్ ప్రజలు ఏమనుకుంటారు?
- తీరా కామత్: రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఈ పాపాయిని కాపాడుతుందా?
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- సెక్స్కు 'విశ్వగురువు' ప్రాచీన భారతదేశమే
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)