పోప్ ఫ్రాన్సిస్: ఇరాక్లో క్రైస్తవుల జనాభా 15 లక్షల నుంచి 3 లక్షలకు ఎందుకు పడిపోయింది?
పోప్ ఫ్రాన్సిస్: ఇరాక్లో క్రైస్తవుల జనాభా 15 లక్షల నుంచి 3 లక్షలకు ఎందుకు పడిపోయింది?
ఇరాక్లో చాలా మందికి పోప్ పర్యటనే ఓ అద్భుతం. ఇరాక్లో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఒకప్పుడు ఇస్లామిక్ స్టేట్ అధీనంలో ఉన్న ప్రాంతాలను సందర్శించారు పోప్ ఫ్రాన్సిస్.
షియా ఇస్లాంలో అత్యంత శక్తిమంతమైనవారిలో ఒకరైన ఆయతొల్లా అలీ అల్-సిస్తానీతో ఆయన సమావేశమయ్యారు. పర్యటన చివరి రోజు కుర్దిస్తాన్ ప్రాంత రాజధాని ఇర్బిల్లోని ఫుట్బాల్ స్టేడియంలో జరిగిన ఓ కార్యక్రమంలో పోప్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి:
- విశాఖపట్నం: సైకిళ్లు, ఎడ్ల బండ్ల మీద పన్నులు వేసిన ఈ నగరం.. అంతర్జాతీయ స్థాయికి ఎలా ఎదిగింది?
- మత మార్పిడి: రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలను ఎందుకు తీసుకొస్తున్నాయి?
- పశ్చిమ బెంగాల్ ఎన్నికలు: రాష్ట్రంలోని ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో ఒవైసీ ఎంత ప్రభావం చూపగలరు?
- సౌదీ అరేబియాలో చమురు నిల్వలపై తిరుగుబాటుదారుల దాడులతో భారత్కు ఎంత నష్టం
- తెలుగు సినిమాల్లో మహిళలు: నటనలోనే కాదు... సాంకేతిక రంగాల్లోనూ సత్తా చాటుతున్నారు
- హిమాలయాల్లో పొంచి ఉన్న పెను ప్రమాదాలు.. ఎవరూ ఎందుకు పట్టించుకోవడం లేదు?
- కుతుబ్ మినార్ స్థానంలో అంతకు ముందు హిందూ దేవాలయం ఉండేదా?
- చైనా: ‘అర్ధరాత్రి వస్తారు.. నచ్చిన ఆడవాళ్లను ఎత్తుకెళ్లిపోతారు.. అడిగేవారే లేరు’
- ‘కొకైన్ హిప్పోలు’: శాస్త్రవేత్తలు వీటిని చంపేయాలని ఎందుకు చెబుతున్నారు?
- ఉత్తరాఖండ్: వరద వేగానికి మృతదేహాలపై బట్టలు కూడా కొట్టుకుపోయాయ్
- బీరుబాలా: మంత్రగత్తెలనే నెపంతో దాడులు చేసేవారికి ఈమె పేరు చెబితేనే వణుకు పుడుతుంది
- బైరిపురం: పంచాయితీ ఎన్నికల్లో ఒక్కసారి కూడా ఓటు వేయని గ్రామమిది.. ఏకగ్రీవాలతో ఇక్కడ అభివృద్ధి జరిగిందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)